మహేష్ బాబు
బావ ప్రభాస్
సినిమాలో విలన్
బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ ఒక సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ కి కూడా విస్తరించింది. ఇక ప్రభాస్ పేరుని వాడుకుంటూ వర్షం మూవీని రిమేక్ చేయటానికి ఇదే కరెక్ట్ సమయం అని బాలీవుడ్ భావించింది. అందుకే దాదాపు 5 సంవత్సరాల క్రితం రైట్స్ ని కొన్న నిర్మాత, ఇప్పుడు ఈ మూవీని రిమేక్ చేయబోతున్నాడు. వీటి వివరాలను చూస్తే…ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తుండగా, శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక విలన్ రోల్ లో సుధీర్ బాబు కనిపించనున్నాడు.
గత
రెండు నెలల క్రితమే సుధీర్ బాబు
ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన కసరత్తులు చేస్తున్నాడు. బాలీవుడ్ కి తగ్గట్టుగా
తన బాడీపై వర్కౌట్స్ చేస్తున్నాడు. తెలుగులో హీరోగా కొన్ని
సినిమాలో నటించిన సుదీర్
బాబుకి ప్రేమ కదా
చిత్రం తప్పించి సరైన
ఒహిత్ లేదు. అందుకే సుదీర్
బాబు బాలీవుడ్ లో హీరోగా
మారడానికి ఒకే చెప్పినట్టు
సమాచారం.
ఇక
వర్షం మూవీలో ప్రొడ్యూసర్ గా
కనిపించిన జయప్రకాష్ రెడ్డి
పాత్రలో కోట శ్రీనివాసరావు
నటించనున్నాడని అంటున్నారు. ఇటీవలే
కోట శ్రీనివాస్ రావు పై
వచ్చే కొన్ని సీన్స్ ని
సైతం షూట్ చేశారు.ఈ సీన్స్
చాలా బాగా వచ్చాయని చిత్ర యూనిట్
లో ఇప్పటికే పేరు వచ్చింది.
మొత్తంగా బాలీవుడ్ రిమేక్
గా వస్తున్న ప్రభాస్ మూవీ
లో తనకు విలన్ రోల్ దక్కటంతో సుధీర్ బాబు
తెగ సంతోషంగా ఫీల్ అవుతున్నాడంట
No comments:
Post a Comment